డా కె వి రావు సాహితి పురస్కారం ను డా చెన్నకేశవ రచించిన " కోకిల పాటలు అనే బాల సాహిత్యం పుస్తకానికి అందచేశారు .
ముఖ్య అతిధిగ శ్రీమతి డా నందమూరి లక్ష్మి పార్వతి చైర్ ప ర్సన్ , ఆంధ్ర ప్రదేశ్ తెలుగు సంస్కృత సంస్థ . విశిష్ట అతిధిగా రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావు గారు , విశిష్ట అతిధిగా ఆంధ్ర బ్యాంకు పూర్వ డిజిఎం గంధం రవికుమార్ గారు ; సభాధ్యక్షులుగా శ్రీ రాయవరపు లక్ష్మి శ్రీనివాస్ , సభ నిర్వాహకులుగా పట్టాభి కళా పీఠము అధ్యక్షులు డా తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొని విజేతలను అభినందించారు . ఈ పురస్కారం కింద ప్రతి విజేత రూ 7,000/ ల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ ద్వారా అందుకొన్నారు.ఈ కార్యక్రమంలోడాక్టర్ మక్కెన శ్రీను, శ్రీ ఆత్మకూరు రామకృష్ణ , శ్రీ పాలేరు పోతురాజు మరియు పలువురు సాహితీవేత్తలు పాల్గొని వారి సందేశాలను వినిపించారు.
No comments:
Post a Comment