Saturday 23 September 2023
Friday 9 June 2023
Wednesday 7 December 2022
Tuesday 6 December 2022
శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ , విజయవాడ వారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కధ , కవిత మరియు ఇతర సాహితీ ప్రక్రియలలో బహుమతి పొందిన రచయితలకు 24 -11-22 గురువారం సాయంత్రం 4 గంటలకు గుంటూరు బ్రాడీపేట లో పురస్కార ప్రధానోత్సవం నిర్వహించారు.
డా కె వి రావు సాహితి పురస్కారం ను డా చెన్నకేశవ రచించిన " కోకిల పాటలు అనే బాల సాహిత్యం పుస్తకానికి అందచేశారు .
Subscribe to:
Posts (Atom)