Saturday 6 May 2017

192.మా గ్రామం, వీరన్న పాలెం , పరుచూరి మండలం , ప్రకాశం ( జిల్లా)లో ఒక 70 వత్సరాలు ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చిన శ్రీ శ్రీనివాసా చార్యుల గారి పై నా "మట్టి కుదుళ్ళు " పుస్తకంలో వెలిబుచ్చిన అభిప్రాయమిది. ఆయన కు జ్ఞాపికగా ఒక నిలువెత్తు చిత్తరువుగా మా నాన్న గారి చేతుల మీదుగా వారికి బహూకరించబడింది



No comments:

Post a Comment